0 0

చిరస్మరణీయుడు చిలుకూరి నారాయణరావు-1

చిరస్మరణీయుడు చిలుకూరి నారాయణరావు రాయలసీమ నామకరణంతో సీమ ఆత్మగౌరవం నిలిపిన చిలుకూరి వారు..   నేడు రాయలసీమ అని ఆత్మగౌరవంతో మాట్లాడుతున్నాము అంటే అది చిలుకూరి నారాయరావు గారి చలువే అని చెప్పక తప్పదు 129 సంవత్సరాలు దత్తమండళాలని అవమానకరంగా పిలుచుకునే ప్రాంతానికి రాయలసీమ అని గౌరవప్రదంగా పిలుచుకునే నామకరణం చేసింది చిలుకూరి వారే. 1890 సెప్టెంబర్ 10 , 26 తేదీల్లో వారి జన్మదినం ( వారి జన్మదినం పై కొంత గందరగోళం ఉన్నది ) […]

ఘనచరిత్ర మన రాయలసీమ -1

ఘనచరిత్ర మన రాయలసీమ.   రాయలసీమ ప్రాంతం ఆదినుంచి అనాదకాదు. 1800 సంవత్సరం ముందు, తర్వాత నైజాం ఆదీనంలోకి వెల్లిన తర్వాతనే నాటి నిజాం,ఆంగ్లేయుల పాలన, పాలేగాళ్ల వ్యవస్ద తోనే రాయలసీమ కరువు సీమగా మారింది. అంతకు ముందు విజయనగర రాజుల కాలంలో రతనాలసీమగా విరాజిల్లింది. తమ అవసరాల కోసం నిజాం సీమ ప్రజల అబిమతంతో సంబందం లేకుండా ఆంగ్లేయులకు వదిలిపెట్టినారు. అలా సీడెడ్ ప్రాంతంగా, దత్తమండలాలుగా పిలవబడ్డ సీమకు రాయలసీమ అని నామకరణం జరిగిన రోజు […]

జల జాగరణ దీక్ష

తీసుకపోడాన్ని ప్రశ్నిస్తూ డా. యం.వి రమణారెడ్డి రాయలసీమ విమోచన సమితి అధ్వర్యంలో 1984  లో పోరాటం మొదలుపెట్టారు. ఆ తర్వాత వై.యస్ రాజశేఖరరెడ్డి, మైసూరారెడ్డి తదితరులందరూ ఈ పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ పోరాటాల ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి నందమూరి రామారావు తెలుగు గంగ, యస్.ఆర్.బి.సి గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజక్టులకు బీజం వేశారు. ఈ నాలుగు రాయలసీమ ప్రాజక్టులకు నీరందాలంటే శ్రీశైలం బ్యాక్ వాటరే కీలకం. శ్రీ శైలం పొంగి పొర్లితే కానీ నీళ్ళు అందవు. జూలై […]

సిద్దేశ్వరం జల జాగరణ దీక్ష

తీసుకపోడాన్ని ప్రశ్నిస్తూ డా. యం.వి రమణారెడ్డి రాయలసీమ విమోచన సమితి అధ్వర్యంలో 1984  లో పోరాటం మొదలుపెట్టారు. ఆ తర్వాత వై.యస్ రాజశేఖరరెడ్డి, మైసూరారెడ్డి తదితరులందరూ ఈ పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ పోరాటాల ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి నందమూరి రామారావు తెలుగు గంగ, యస్.ఆర్.బి.సి గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజక్టులకు బీజం వేశారు. ఈ నాలుగు రాయలసీమ ప్రాజక్టులకు నీరందాలంటే శ్రీశైలం బ్యాక్ వాటరే కీలకం. శ్రీ శైలం పొంగి పొర్లితే కానీ నీళ్ళు అందవు. జూలై […]

సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన ఏడవ వార్షికోత్సవం

సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన ఏడవ వార్షికోత్సవం సందర్భంగా సిద్దేశ్వరం జల జాగరణ దీక్షను విజయవంతం చేద్దాం… మే 31 సాయంత్రం 6 గంటల నుండి జూన్ 1, 2023 ఉదయం 10 గంటల వరకు వేదిక : సంగమేశ్వరం, కొత్తపల్లి మండలం, నంద్యాల జిల్లా. రాయలసీమ ఉద్యమ చరిత్రలో మే 31, 2016 న నిర్వహించిన సిద్దేశ్వరం అలుగు సాధన ఉద్యమం చారిత్రాత్మకమైంది. ఏ రాజకీయ పార్టీ అండా దండా లేకుండా 30 వేల మందికి […]